2291* వ రోజు......
హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 వ శతాబ్దపు వైభవోపేత విజయ నగర సామ్రాజ్య శిధిలావశేషాలను స్మరింపజేసి ఆం...
READMORE
2290* వ రోజు...
గురువారం సాయంత్రం 3.30 కు చల్లపల్లిలో మొదలైన ఆ యాత్ర ఉదయం 6 గంటలకు కన్నడ దేశంలో ప్రవేశించింది. హోస్ పేట లో రైలు దిగి దావణగిరెలోని వేమూరి అర్జునరావు ఇంటికి 1...
READMORE
2289* వ రోజు...
ఉన్న ఊరి మెరుగుదల ప్రయత్నం పాతిక మందిదే - ప్రారంభం 4.17 కే! ఇంత మంచు, చలిలో సైతం 2 గంటల పాటు చెమటలు చిందినదీ, మానసిక - శారీరక స్వస్తతలు సాధించుకొన్న ప్ర...
READMORE
2288* వ రోజు...
ఒక్కరోజు ఎడం తర్వాత 12+13 మంది వేకువ 4.15 కే మళ్లీ అదే ఇస్లాంనగర్ దగ్గర పునరుత్సాహభరితులై కలుసుకొన్నారు; గతవారం తరువాయిగా కీర్తి ఆస్పత్రి రోడ్డులో నేటి తమ శుభ్ర - సుందరీకరణ సంకల్పం మరి కొంత పూర్తిచేశారు; దాంతోబాట...
READMORE
2287* వ రోజు...
నవంబరు మాసం తుది దినాన - మంగళవారం వేకువ 4.30 సమయానికి స్వచ్ఛ చల్లపల్లి రెస్క్యూ టీమ్ అరడజను మంది ఊరికి ఉత్తరం దిశలో - విజయవాడ రోడ్డులోని బాలాజి అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అక్కడ వాళ్లు టాక్టలో నింపుకొన్నది తారు పెచ్చులు! గ్రామం పడమటి కొసలో 5.00 AM. సమయంలో వాళ్ల ...
READMORE