
2293* వ రోజు...
ఈ మంగళవారం వేకువసైతం రెస్క్యూదళం ఆరుగురు సభ్యులదీ అదే వరస! విజయవాడ మార్గానికిరు ప్రక్కల వృర్ధం గాను – అడ్డం గాను పడి ఉన్న తారు పెచ్చుల్ని,...
READMORE
ఈ మంగళవారం వేకువసైతం రెస్క్యూదళం ఆరుగురు సభ్యులదీ అదే వరస! విజయవాడ మార్గానికిరు ప్రక్కల వృర్ధం గాను – అడ్డం గాను పడి ఉన్న తారు పెచ్చుల్ని,...
READMORE
మూడు రోజుల - 1300/1400 కిలోమీటర్ల కన్నడ దేశ పరామర్శక – వినోద విహారయాత్ర ముగించి 20 గంటలైనా కాలేదు. ఆరుగురు కార్యకర్తలు సోమవారం వేకువనే ఒక టాటాఏస్ వాహనంతో బెజవాడ రహదారిలో వెదకుతూ తారు పెచ్చుల్ని, రాతి ముక్కల్ని సేకరిస్తున్న దృశ్యం. ట్రక్కులో కెక్కించి, విజయవాడ బాట...
READMORE
హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 ...
READMORE
గురువారం సాయంత్రం 3.30 కు చల్లపల్లిలో మొదలైన ఆ యాత్ర ఉదయం 6 గంటలకు కన్నడ దేశంలో ప్రవేశించింది. హోస్ పేట లో రైలు దిగి దావణగిరెలోని వేమూరి అర్జునరావు ఇంటికి 1...
READMORE
ఉన్న ఊరి మెరుగుదల ప్రయత్నం పాతిక మందిదే - ప్రారంభం 4.17 కే! ఇంత మంచు, చలిలో సైతం 2 గంటల పాటు చెమటలు చిందినదీ, మానసిక - శారీరక స్వస్తతలు సాధించుకొన్న ప్ర...
READMORE
ఒక్కరోజు ఎడం తర్వాత 12+13 మంది వేకువ 4.15 కే మళ్లీ అదే ఇస్లాంనగర్ దగ్గర పునరుత్సాహభరితులై కలుసుకొన్నారు; గతవారం తరువాయిగా కీర్తి ఆస్పత్రి...
READMORE
నవంబరు మాసం తుది దినాన - మంగళవారం వేకువ 4.30 సమయానికి స్వచ్ఛ చల్లపల్లి రెస్క్యూ టీమ్ అరడజను మంది ఊరికి ఉత్తరం దిశలో - విజయవాడ రోడ్డులోని బాలాజి అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అక్కడ వాళ్లు టాక్టలో నింపుకొన్నది తారు పెచ్చులు! గ్రామం పడమటి కొసలో 5.00 AM. సమయంలో వాళ్ల ...
READMORE