...

1991*వ రోజు...

 యధాతధంగా – పట్టు సడలని, చెక్కు చెదరని 35 మంది గ్రామ కర్తవ్య పరాయణుల సొంత ఊరి స్వస్తతా మెరుగుదల ప్రయత్నాలు నేటి వేకువ కూడ  విజయవంతంగా నెరవేరి, సుందరీకరణ యజ్ఞం మినహా - బందరు మార్గంలోని అమరావతి రాజ ప్రాసాదం దగ్గరి వైజయంతం ఆవరణ అనుకొన్న కంటే మిన్నగా – కార్యకర్తల...

READMORE
...

1990*వ రోజు...

 2000 చారిత్రాత్మక దినాలకు 10 అడుగుల దూరంలో నిలిచిన ఈ నాటి స్వచ్చోద్యమ సంరంభం వేకువ 4.00 – 6.30  నడుమ రెండు వీధుల్లో – 3 విధాలుగా నడిచింది. (6.30 కు నేనింటికి వచ్చే సమయానికి ఏడుగురు ఇంకా తమ పనిలో మునిగే ఉన్నారు.) 36 మందిలో  కొందరు బందరు రహదారి ప్రక్కన వైజయంతం దగ్గర, కొందరు ఆవరణ లోపల, నలుగురైదుగురు గంగులవారిపాలెం బాటలోను పనిచేశారు.   - సుందరీకరణ ముఠా సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు...

READMORE
...

1989*వ రోజు...

    ఐదారేళ్లుగా ఏ ఒక్క నాడూ తమ గ్రామ బాధ్యతలు విస్మరించని స్వచ్చ సైనికులు నేటి వేకువ కూడ 3.59 – 6.10 వేళల మధ్య త్రిముఖంగా – రెండు ప్రాంతాలలో తమ కర్తవ్య నిర్వహణకు పూనుకొన్నారు. వీళ్ళు సంఖ్యలో 33 మందే గాని, శ్రమదానం లో పూర్తి ఆనందం పొందుతూ – ఉద్వేగం చెందుతూ – నిర్దేసించుకొన్న లక్ష్య సాధనలో అవలీల గా కొన్ని అద్భుతాలు చేస్తుంటారు! ఎవ్వరూ వీళ్ళని ప్రేరేపించలేదు, ప్రలోభపెట్టలేదు, ...

READMORE
...

1988* వ రోజు...

 నేటి ప్రాతః సమయం 4.03 కు బందరు జాతీయ (NH 16) రహదారిలో అమరావతి రాజ భవనం దగ్గరకు చేరుకొన్న చల్లపల్లి స్వచ్చోద్యమకారులు 37 మందిలో వృత్తి వైద్యులు, చిరు – పెను వ్యాపారులు, గృహిణులు, ప్రస్తుత – విశ్రాంత ఉద్యోగులు, రైతులు, కాంపౌండర్లు, నర్సులు ఉన్నారు. 6.10 దాక తమ దైహిక – మానసిక శక్తి వంచన లేకుండ వేలాది దినాలు వలెనే ఉన్న ఊరి మెరుగుదల కోసం చెమటోడ్చారు. 5.00 – 6.00 గంటల నడుమ వందలాది గ్రామస్తులు...

READMORE
...

1987*వ రోజు...

 1987* వ నాటి స్వచ్చ సైనికుల గ్రామ శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం ఈ వేకువ 4.00 కే మొదలైంది. 36 మంది పాల్గొన్న ఈ స్వచ్చంద శ్రమదానం 6.10, 6.40 వరకూ పొడిగింపుగా సాగింది. వివరించాలంటే – ఇది చల్లపల్లి లో 4 చోట్ల – 3 విధాలుగా పనికి వచ్చింది!   - విజయవాడ బాటలోని శ్రీమంతుల క్లబ్బు – దివంగత కస్తూరి మామ్మ గారి...

READMORE
<< < ... 321 322 323 324 [325] 326 327 328 329 ... > >>