
2291* వ రోజు......
హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 ...
READMORE
హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 ...
READMORE
గురువారం సాయంత్రం 3.30 కు చల్లపల్లిలో మొదలైన ఆ యాత్ర ఉదయం 6 గంటలకు కన్నడ దేశంలో ప్రవేశించింది. హోస్ పేట లో రైలు దిగి దావణగిరెలోని వేమూరి అర్జునరావు ఇంటికి 1...
READMORE
ఉన్న ఊరి మెరుగుదల ప్రయత్నం పాతిక మందిదే - ప్రారంభం 4.17 కే! ఇంత మంచు, చలిలో సైతం 2 గంటల పాటు చెమటలు చిందినదీ, మానసిక - శారీరక స్వస్తతలు సాధించుకొన్న ప్ర...
READMORE
ఒక్కరోజు ఎడం తర్వాత 12+13 మంది వేకువ 4.15 కే మళ్లీ అదే ఇస్లాంనగర్ దగ్గర పునరుత్సాహభరితులై కలుసుకొన్నారు; గతవారం తరువాయిగా కీర్తి ఆస్పత్రి...
READMORE
నవంబరు మాసం తుది దినాన - మంగళవారం వేకువ 4.30 సమయానికి స్వచ్ఛ చల్లపల్లి రెస్క్యూ టీమ్ అరడజను మంది ఊరికి ఉత్తరం దిశలో - విజయవాడ రోడ్డులోని బాలాజి అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అక్కడ వాళ్లు టాక్టలో నింపుకొన్నది తారు పెచ్చులు! గ్రామం పడమటి కొసలో 5.00 AM. సమయంలో వాళ్ల ...
READMORE
ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... నిర్విరామ చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2286* వ నాడు....
READMORE
శనివారం వేకువ కూడ అదే ముహూర్తం - 4.19. అప్పటికే వచ్చిన 15 మంది కాక – అంతే మంది చేరికతో మొత్తం 30 మంది స్వచ్చంద శ్రామికుల వీధి పారిశుద్ధ్య ప్రయత్నం పై శీర్షికలో ఉటంకించినట్లు – ...
READMORE