...

2291* వ రోజు......

  హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 ...

READMORE
...

2290* వ రోజు...

 గురువారం సాయంత్రం 3.30 కు చల్లపల్లిలో మొదలైన ఆ యాత్ర ఉదయం 6 గంటలకు కన్నడ దేశంలో ప్రవేశించింది. హోస్ పేట లో రైలు దిగి దావణగిరెలోని వేమూరి అర్జునరావు ఇంటికి 1...

READMORE
...

2289* వ రోజు...

 ఉన్న ఊరి మెరుగుదల ప్రయత్నం పాతిక మందిదే - ప్రారంభం 4.17 కే!  ఇంత మంచు, చలిలో సైతం 2 గంటల పాటు చెమటలు చిందినదీ, మానసిక - శారీరక స్వస్తతలు సాధించుకొన్న ప్ర...

READMORE
...

2288* వ రోజు...

     ఒక్కరోజు ఎడం తర్వాత 12+13 మంది వేకువ 4.15 కే మళ్లీ అదే ఇస్లాంనగర్ దగ్గర పునరుత్సాహభరితులై కలుసుకొన్నారు; గతవారం తరువాయిగా కీర్తి ఆస్పత్రి...

READMORE
...

2287* వ రోజు...

    నవంబరు మాసం తుది దినాన - మంగళవారం వేకువ 4.30 సమయానికి స్వచ్ఛ చల్లపల్లి రెస్క్యూ టీమ్ అరడజను మంది ఊరికి ఉత్తరం దిశలో - విజయవాడ రోడ్డులోని బాలాజి అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అక్కడ వాళ్లు టాక్టలో నింపుకొన్నది తారు పెచ్చులు! గ్రామం పడమటి కొసలో 5.00 AM. సమయంలో వాళ్ల ...

READMORE
...

2286* వ నాడు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   నిర్విరామ చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2286* వ నాడు....

READMORE
...

2285* వ రోజు...

 శనివారం వేకువ కూడ అదే ముహూర్తం - 4.19. అప్పటికే వచ్చిన 15 మంది కాక – అంతే మంది చేరికతో మొత్తం 30 మంది స్వచ్చంద శ్రామికుల వీధి పారిశుద్ధ్య ప్రయత్నం పై శీర్షికలో ఉటంకించినట్లు – ...

READMORE
<< < ... 188 189 190 191 [192] 193 194 195 196 ... > >>