పర్యావరణానికి ప్రమాదంగా తయారవుతున్న పర్యాటక రంగం

తాను నివసిస్తున్న ప్రాంతమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు చూడాలనేది మనిషికి సహజమైన కోరిక. పర్యటించటం వలన ప్రపంచంలోని పలు సంస్కృతులను తెలుసుకోవటానికి, అనేకమందితో వ్యవహరించటానికి అవకాశం ఉంది. ఇందులో చాలా సంతోషం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగాన్ని ఈమధ్య కాలంలో బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈరంగం నానాటికీ విస్తృతి చెందుతోంది. ...

READMORE

తరిగోపుల కోటేశ్వర రావు గారి సంస్మరణ కార్యక్రమం

నిన్న ఒంగోలులో జరిగిన తరిగోపుల కోటేశ్వర రావు గారి సంస్మరణ కార్యక్రమం గురించి…..   స్వచ్ఛ కార్యకర్త డా. పద్మావతి గారి తండ్రి గారైన తరిగోపుల కోటేశ్వర రావు గారి సంస్మరణ కార్యక్రమం నిన్న ఒంగోలులో జరిగింది. ఎంతో శ్రమకోర్చి మన స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరైనారు. కోటేశ్వర రావు గారి గ...

READMORE